మణిపూర్ దేశంలో భాగం కాదనుకుంటున్నారా?: మోడీపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైర్

మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-06-18 10:58 GMT

దిశ, వెబ్ డెస్క్: మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ ను దేశంలో లేదని మోడీ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. కొన్ని రోజులుగా మణిపూర్ లో అల్లర్లు కొనసాగుతున్నాయని, ఈ అల్లర్లలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారని గుర్తు చేశారు. కానీ ఇదేమీ ప్రధాని మోడీకి పట్టడం లేదని అన్నారు. మణిపూర్ లోని పరిస్థితులను తెలుసుకోవడానికి అఖిలపక్షానికి అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News