తెలంగాణలో ఏపీ వాసి మర్డర్

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వాసి హత్యకు గురయ్యాడు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బంజర సమీపంలోని మామిడితోటలో బుధవారం రాత్రి ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో నరికి చంపారు. హత్యకు గురైన వ్యక్తి స్వస్థలం కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మాగునూరు గ్రామానికి చెందిన నానిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకొన్న పోలీసులు.. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Update: 2020-10-29 06:08 GMT

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వాసి హత్యకు గురయ్యాడు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బంజర సమీపంలోని మామిడితోటలో బుధవారం రాత్రి ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో నరికి చంపారు. హత్యకు గురైన వ్యక్తి స్వస్థలం కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మాగునూరు గ్రామానికి చెందిన నానిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకొన్న పోలీసులు.. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News