నిమ్స్‌లో రెండో అంతస్తు నుంచి దూకిన రోగి సహాయకుడు..

నిమ్స్ ఆస్పత్రిలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి చెందిన పోషం

Update: 2025-04-04 08:23 GMT
నిమ్స్‌లో రెండో అంతస్తు నుంచి దూకిన రోగి సహాయకుడు..
  • whatsapp icon

దిశ,ఖైరతాబాద్ : నిమ్స్ ఆస్పత్రిలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి చెందిన పోషం హనుమండ్ల (80) అనారోగ్యంతో ఉండడంతో ఇద్దరు కుమారులు ఆసుపత్రిలో చేర్చారు. కల్లు తాగే అలవాటు ఉన్న రెండో కుమారుడు నారాయణ ఉన్నట్టుండి ఒక్కసారిగా అత్యవసర విభాగం రెండో అంతస్తు నుంచి దూకిన రోగి సహాయకుడు.. తలకు బలమైన గాయం కావడంతో నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు..సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News