CM Chandrababu: నేడు సీఎం అధ్యక్షతన సీఆర్టీఏ సమావేశం.. ఆ అంశాలపై కీలక చర్చ

అమరావతి రాజధాని నిర్మాణం, పనుల పురోగతిపై శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరగనుంది.

Update: 2024-08-02 03:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి రాజధాని నిర్మాణం, పనుల పురోగతిపై ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఇప్పటికిప్పుడు అమరావతిలో పనులు ప్రారంభించేందకు ముందుకు వచ్చే కంపెనీలపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పటికే రాజధాని పరిధిలో భూములు ఇచ్చిన కొన్ని సంస్థలకు తమ కార్యాలయాల నెలకొల్పేందుకు మరింత సమయం ఇచ్చే విషయంపై ఈ సమావేశంలో డిస్కస్ చేయనున్నారు. 

Tags:    

Similar News