Today Weather Update : తెలంగాణలో వర్షాలు.. ఏపీలో ఎండలు

Update: 2024-10-05 02:58 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో వర్షాలు తగ్గాయి కానీ, తెలంగాణలో మాత్రం దంచికొడుతున్నాయి. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ కీలక వెల్లడించింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అక్కడక్కడా ఊరుములు మెరుపులతో కూడిన వానలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

హైద్రాబాద్ లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత వానలు పడే అవకాశం ఉంది.

వరంగల్ లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉంది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మధ్యాహ్నం 12 తర్వాత ఎండ తీవ్రత ఎక్కువ  ఉండేలా కనిపిస్తోంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మధ్యాహ్నం 3 తర్వాత వాతావరణం చల్లగా ఉండేలా కనిపిస్తోంది.

Tags:    

Similar News