IPL 2023: తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..

IPL 2023లో భాగంగా బెంగళూరు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరగుతోన్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ దూకుడుగా ఆడింది.

Update: 2023-04-15 10:40 GMT
IPL 2023: తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా బెంగళూరు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరగుతోన్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ దూకుడుగా ఆడుతోంది. ఆర్సీబీ ఓపెనర్స్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్ మంచి ఆరంభాని ఇవ్వడానికి ఫోర్లతో మ్యాచ్‌ను ఆరంభించింది. కానీ, మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో ఫాఫ్ డుప్లిసిస్ (22) వద్ద అమన్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తతం 7.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(30), మహిపాల్ లోమ్రోర్ (6) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Tags:    

Similar News