IPL 2023: మూడో వికెట్ కొల్పోయిన చెన్నై..

ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై రెండో వికెట్ కొల్పోయింది.

Update: 2023-03-31 14:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై రెండో వికెట్ కొల్పోయింది. 14 రన్స్ వద్ద డెవాన్ కాన్వే షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. 50 పరుగుల స్కోరు వద్ద 23 రన్స్ చేసిన మెహీన్ అలీ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో పెమిలియన్‌కు చేరాడు. బెన్ స్టోక్స్ (2) పరుగుల వద్ద కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం 8.1 ఓవర్లలో 3 వికెట్లు కొల్పోయి 78 పరుగులు చేసింది. ప్రస్తుతం రుత్ రాజ్ గైక్వాడ్ (36), అంబాటి రాయుడు (1) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Tags:    

Similar News