శ్రీశైలం కుంభకోణం ఛేదించిన పోలీసులు

దిశ ఏపీ బ్యూరో: శ్రీశైలం మల్లన్న దేవస్థానంలో 2.12 కోట్ల విలువైన కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ కుంభకోణంలో మొత్తం 27 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరిపై నాలుగు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. నాలుగు కేసుల్లో షిఫ్ట్ బిఫోర్ క్లోజింగ్, లాగిన్ ఐడీ చేంజ్ ద్వారా డబుల్ ప్రింటింగ్, ఫేక్ ఐడీల ద్వారా మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం రూ.2.12 కోట్ల మోసానికి పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు, ఇప్పటివరకు రూ.83.40 లక్షలు […]

Update: 2020-06-02 05:12 GMT

దిశ ఏపీ బ్యూరో: శ్రీశైలం మల్లన్న దేవస్థానంలో 2.12 కోట్ల విలువైన కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ కుంభకోణంలో మొత్తం 27 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరిపై నాలుగు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. నాలుగు కేసుల్లో షిఫ్ట్ బిఫోర్ క్లోజింగ్, లాగిన్ ఐడీ చేంజ్ ద్వారా డబుల్ ప్రింటింగ్, ఫేక్ ఐడీల ద్వారా మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం రూ.2.12 కోట్ల మోసానికి పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు, ఇప్పటివరకు రూ.83.40 లక్షలు రికవరీ చేశారు.

Tags:    

Similar News