- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రరూపం దాలుస్తోంది. క్రమంగా ప్రభుత్వ అధికారులు, వైద్యులు, పోలీసులు కరోనా కోరల్లో చిక్కకుంటున్నారు. తాజాగా హైదరాబాద్లోని అమీర్పేట రెవెన్యూ ఆఫీసులో పనిచేస్తున్న తహశీల్దార్ చంద్రకళకు శనివారం కరోనా నిర్దారణ అయ్యింది.దీంతో వెంటనే అప్రమత్తమైన బల్దియా కార్యాలయాన్ని శానిటైజ్ చేసి, అందులోని సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అలాగే తహశీల్దార్ ప్రైమరీ కాంటక్ట్స్ను ఛేదించే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది.
Next Story