- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసే యోచనను వెంటనే విరమించుకోవాలని ఏఐటీయూసీ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ గురువారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మంచిర్యాల జిల్లాలోని కాసిపేట ఓపెన్ కాస్ట్ గనుల వద్ద కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జనరల్ మేనేజర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు.
Next Story