ఏఐసీసీ సమావేశంలో ఏం చర్చిస్తున్నారంటే….

by  |
ఏఐసీసీ సమావేశంలో ఏం చర్చిస్తున్నారంటే….
X

దిశ వెబ్ డెస్క్:
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల సమావేశం ఢిల్లీలో సోమవారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రియాంక గాంధీ సహా పలువురు ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. కాగా రైతు బిల్లులు సహా పలు అంశాలపై ఈ సమావేశంలో తీవ్రంగా చర్చిస్తున్నారు. పార్లమెంట్‌లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.



Next Story