- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: డ్రగ్స్ కేసులో అరెస్టైన నటి రాగిణి.. సీసీబీ పోలీసుల విచారణలో కీలక విషయాలను బయట పెట్టినట్లు తెలుస్తోంది. బెంగళూరులో డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తుల పేర్లను రాబట్టిన పోలీసులు.. ఇదే కేసులో అరెస్టైన రవిశంకర్, సంజనా, రాహుల్ నుంచి కూడా అనేక విషయాలను సేకరించారు. రాజకీయ, సినీ పరిశ్రమ వారసులతో పాటు ఐపీఎస్ అధికారుల పుత్రరత్నాలకు సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఈ కేసులో 20మంది సెలబ్రిటీల జబితాను రెడీ చేసినట్లు తెలుస్తుండగా వారికి త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి. రాగిణితో పాటు 12మందిపై కాటన్పేట పోలీసులు కేసు నమోదు చేయగా ఇందులో ఏ1-శివప్రకాశ్, ఏ2గా రాగిణి, ఏ3గా ఢిల్లీకి చెందిన వీరేన్ ఖన్నాను చేర్చారు.
Next Story