- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా వైరస్ నేపథ్యంలో మందుల కొనుగోళ్లు, ఉద్యోగుల భర్తీపై ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా వేశారు. అనంతపురం డీఎంహెచ్వో కార్యాలయంపై మందుల కొనుగోళ్లపై అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు చేసింది. రికార్డులను బయటకు తీసిన అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే, ఆ కార్యాలయ అర్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రత్న కుమార్ ఛాంబర్ రికార్డులను పరిశీలిస్తుండగా..అతడు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి యత్నించాడు. దీంతో అధికారులు అతడిని అడ్డుకొని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
Next Story