- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: లంచం తీసుకుంటుండగా వీఆర్వోను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని తహసీల్దార్ ఆఫీసులో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ఆంజనేయులు అనే గ్రామస్తుడు తాను కొనుగోలు చేసిన భూమికి ఆర్వోఆర్ ఇంప్లీమెంట్ కోసం మండలంలోని తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లాడు.
అక్కడ తన పూర్తి చేయాలంటే సుగూరు గ్రామానికి చెందిన వీఆర్వో వెంకటరమణ రూ.6000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని అశ్రయించాడు. పక్కా పథకం ప్రకారం.. బాధితుడు వీఆర్వోకు డబ్బులు అందిస్తుండగా ఒక్కసారిగా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అనంతరం రెవెన్యూ అధికారి వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story