- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్డెస్క్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. బ్యాంకు లాకర్లపై ఆరా తీసిన ఏసీబీ అధికారులు.. అల్వాల్లోని ఓ బ్యాంక్ లాకర్ ను తెరిచి కిలోన్నర బంగార స్వాధీనం చేసి సీజ్ చేశారు. మరోవైపు బినామీ పేరిట ఉన్న నాగరాజు బావమరిది నరేంద్ర బ్యాంక్ లాకర్లను తెరిచి రూ.57 లక్షలు విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే నాగరాజు భార్య పరారీలో ఉందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Next Story