- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కీసర తహసీల్దార్ కేసులో దర్యాప్తు ముమ్మరం
by Shyam |

X
దిశ, వెబ్డెస్క్: ఇటీవల పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర తహసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే నాగరాజు ఆస్తులపై అధికారులు ఆరా తీస్తున్నారు. లంచం డబ్బు ఎక్కడ్నించి తీసుకొచ్చారనే విషయంపైన కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో సోదాల్లో దొరికిన పత్రాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
Next Story