- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నరహరిపేట వద్ద గల రవాణా చెక్పోస్టుపై అవినీతి నిరోధక శాఖ అధికారులు (ACB)దాడులు నిర్వహించారు.ఇవి సోమవారం రాత్రి నుంచి కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
విధినిర్వహణలో ఉన్న చెక్పోస్టు అధికారులు, సిబ్బంది లెక్కకు మించి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. కాగా, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉన్నది.
Next Story