- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం, గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద సోమవారం ఉదయం కనిపించిన ఓ భయానక దృశ్యం స్థానికుల్ని భయభ్రాంతులకు గురి చేసింది. గుర్తుతెలియని వ్యక్తి నడిరోడ్డుపై మంటల్లో కాలుతూ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.
ఐతే ఆ వ్యక్తి అప్పటికే మృతి చెందినట్టు గ్రహించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తిని ఎవరైనా హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం అందుతోంది.
Next Story