- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ముఖ్యమంత్రి జగన్ పై ఫైరయ్యారు. కురిచేడు మరణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ ఘటనపై కారణాలు వెలికి తీయాలన్నారు. నాటుసారా ఏరులైపారుతందని, ప్రభుత్వం మాత్రం కఠినంగా వ్యహరించడంలేదని విమర్శించారు. నాటుసారా ఏరులైపారుతుంటే మద్య విమోచన కమిటీ ఏం చేస్తోందని పవన్ ప్రశ్నించారు. కాగా, నాటుసారాలో శానిటైజర్ కలుపుకుని సుమారు పది మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.
Next Story