- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దేశ ప్రథమ పౌరులు ముస్లింలా?.. వారికి మా ఆస్తులు పంచుతారా?
by Disha Web Desk 2 |
X
దిశ, తెలంగాణ బ్యూరో: దేశ ప్రథమ పౌరులు ముస్లింలని కాంగ్రెస్ నేత ఒకరు అంటున్నారని, వారికి ప్రజల ఆస్తులను పంచి పెడతానని కాంగ్రెస్లో గడ్డం పెంచుకున్న ఒక వ్యక్తి మాట్లాడుతున్నారని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పోలింగ్కు ముందే మోడీ ప్రధాని అని తేలిపోయిందని, చేవెళ్ల ప్రజలు మోడీకి ఓటేస్తామని అంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఇప్పటికే చిప్ప ఉందని, కరెంట్కు, ఆర్టీసీకి, ఇతర అభివృద్ధి పనులకు డబ్బులు కావాలన్నా సీఎం రేవంత్ రెడ్డి.. ఆయన పెద్దన్న మోడీ వద్దకు వెళ్లాల్సిందేనని అన్నారు. మోడీ అప్పులు ఇప్పించడం వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ముందుకి వెళ్తోందన్నారు.
Next Story