- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 983 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 67,660 కరోనా కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకి 551 మంది మృతిచెందారు.
ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 48,609 మంది బాధితుల్లో రికవరీ అయ్యారు. 18,500 మంది బాధితులు ఇంకా చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 273 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 4,87,238 కరోనా టెస్టులు నిర్వహించారు.
Next Story