- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
మన పొరుగు దేశం నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సియాంగ్జా జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 9మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది.
వారి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సియాంగ్జా జిల్లా ప్రధాన అధికారి గంగా బహదూర్ చెత్రి వెల్లడించారు. ఇందులో 9 మృతదేహాలు ఒకే కుటుంబానికి చెందినవిగా పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఒకరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు బహదూర్ చెత్రి తెలిపారు.
Next Story