- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. ఆదివారం ఒక్కరోజే జిల్లాలో 131 కొత్త కేసులు రాగా, ఆదివారం 85 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. నిజామాబాద్ కోవిడ్ అసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న 8 మంది చనిపోయారు. దీంతో జిల్లాలో మొత్తం 1224 కేసులు అయ్యాయి. నిజామాబాద్ నగరంలో కరోనా పంజా విసరడంతో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వారంలోనే వెయ్యికి చేరువైన ఆశ్చర్య పోనక్కర్లేదని పలువురు అంటున్నారు.
Next Story