- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వ్యవసాయ బిల్లులు ఆమోదం తెలిపిన అనంతరం అనుచితంగా ప్రవర్తించిన ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. పోడియం దగ్గరకు వచ్చి డిప్యూటీ చైర్మన్ ముందు ఉన్నటువంటి మైక్ లాక్కునే ప్రయత్నం చేసి, పత్రాలు చించేసిన 8 మంది ఎంపీలపై వేటు వేశారు. కాగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తోసిపుచ్చారు. ఈ క్రమంలో సోమవారం సభ మరింత గందరగోళంగా జరుగనుంది.
Next Story