- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఛత్తీస్గఢ్లో 8 మంది మావోయిస్టులు అరెస్టు
by Sridhar Babu |

X
దిశ, భద్రాచలం: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో 8 మంది కీలక మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్పల్లి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యల సందర్భంగా భద్రతా బలగాలు 8 మందిని అదుపులోకి తీసుకున్నాయి. వారి వద్ద నుంచి పేలుడు పదార్థాలు, మావోయిస్టు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో వీరంతా పలు విధ్వంసకర సంఘటనలలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు అంగీకరించడంతో అరెస్టుచేసి రిమాండ్ నిమిత్తం తరలించినట్లు
పోలీసులు తెలిపారు.
Next Story