- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో విషాదం నెలకొన్నది. కురిచేడులో నాటుసారా తాగి ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ నేడు మరో ఐదుగురు మృతిచెందారు. కాగా, వీరందరూ మొన్న రాత్రి నాటుసారా సేవించారు. అయితే, వీరంతా నాటుసారాలో శానిటైజర్ కలుపుకుని తాగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్రహారం నుంచి నాటుసారాను తీసుకొచ్చి తాగినట్లు తెలుస్తోంది.
Next Story