- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- లోక్సభ ఎన్నికలు-2024
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,293 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 57 మంది వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,68,751 కు చేరాయి. మరణాల సంఖ్య 5,663కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 65,794గా ఉన్నాయి. వైరస్ బారిన నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి 5,97,294 మంది డిశ్చార్జి అయ్యారు.
Next Story