- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగుకు కేంద్రప్రభుత్వం శుభవార్త తెలిపింది. కేవలం ఇంటర్ విద్యార్హతతో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఢిల్లీ పోలీసు రిక్రూట్ మెంట్-2020 ద్వారా 5,846 పోస్టులను స్ఠాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. గడువు తేదీని సెప్టెంబర్ 7వ తేదీగా నిర్ణయించారు. ఈ పోస్టులకు ఇంటర్ విద్యార్హత అయినప్పటికీ.. 2020 జూలై 1నాటికి 18 నుంచి 25ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. మహిళలు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును.మరిన్ని వివరాలకు ఎస్ఎస్సీ వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
Next Story