మోదీకే మా మద్దతు: చైనీయులు

by  |
మోదీకే మా మద్దతు: చైనీయులు
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా ప్రజలు ఆ దేశ ప్రభుత్వానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఇటీవల సరిహద్దు విషయంలో భారత్‌- చైనాల మధ్య ఉద్రికత్తలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్.. మోదీ ప్రభుత్వంపై చైనీయుల్లో ఏ మేరకు వ్యతిరేకత ఉందో తెలుసుకోవాలని ఓ సర్వే చేపట్టింది. దాదాపు 50 శాతం ప్రజలు మోదీ సర్కార్‌కు మద్దతు తెలిపినట్లు సర్వేలో తేలింది. దీంతో జిన్‌పింగ్ సర్కార్‌ సర్వే ఫలితాలు చూసి షాక్ గురైంది. అలాగే భారత్‌లో చైనా పట్ల వ్యతిరేకత పెరిగిందని 70 శాతం చైనీయులు అభిప్రాయపడ్డారు.


Next Story

Most Viewed