- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మరోసారి పెరిగింది. ఈ విషయాన్ని తాజా హెల్త్ బులెటిన్ ధృవీకరిస్తోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న 50 మందికి కరోనా సోకింది.
బోధన్ పట్టణ పరిధిలోని చెక్కీ క్యాంపులో 193 ఇళ్లులు ఉండగా.. 42 ఇళ్లలో ఉంటున్న 50 మంది కరోనా బారిన పడ్డారు. వీళ్లలో కొందరు ఆ పెళ్లి వేడుకకు హాజరవ్వగా, మిగతా వారికి కూడా వైరస్ సంక్రమించింది. వీరిలో కొందరు రోజువారీ వ్యాపారం మీద ఆధారపడి బతికే వాళ్లు ఉన్నారు. తమ జీవనోపాధి మీద కరోనా దెబ్బకొట్టిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story