- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: బస్సులో మంటలు చెలరేగి ఐదుగురు సజీవ దహనమైన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక చిత్రదుర్గా జిల్లా హిరియూరు వద్ద బుధవారం తెల్లవారుజామున ఓ ప్రయివేటు బస్సులో ప్రమాదావశాత్తు మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కి ఐదుగురు సజీవదహనం అయ్యారు. బెంగళూరు నుంచి విజయ్పుర వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
Next Story