- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కోదాడ: అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల బెల్లాన్ని రామాపురం క్రాస్ రోడ్డు వద్ద శనివారం కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా కొరివి గ్రామం నుంచి మహబూబాద్ జిల్లాకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. టాటా ఏస్ వాహనంలో 40 బస్తాల నల్ల బెల్లం మూడు బస్తాల పట్టికను సీజ్ చేశారు పోలీసులు. నలుగురి నిందితులు షేక్ యూసబ్, షేక్ బాజీ, భానోత్ రంగమ్మ, గూగులోతు మంగమ్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ సైదులు గౌడ్ తెలిపారు.
Next Story