- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రెగ్యూలర్ తనిఖీల్లో భాగంగా చెన్నై నుంచి ఆస్ట్రేలియాకు మాదకద్రవ్యాలు తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తనిఖీల్లో 4కిలోల డ్రగ్స్ పట్టుబడగా.. దాని విలువ రూ.40లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Next Story