- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ లో తీవ్ర విషాదం నెలకొన్నది. కల్తీ మద్యం తాగి 38 మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయమై ప్రభుత్వం తీవ్ర స్థాయిలో సీరయస్ అవుతూ విచారణకు ఆదేశించింది. దీంతో కల్తీ మద్యం అమ్ముతున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఈ సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు.
ఇటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టదా అంటూ ప్రశ్నిస్తున్నాయి. వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story