- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో కరోనా రక్కసి కోరలు చాచుతోంది. ఓ జాతీయ బ్యాంకులో ఏకంగా 38 మంది కరోనా బారిన పడ్డారు. ఈ ఘటన తిరుచురాపల్లిలో చోటుచేసుకుంది. దీంతో ఇటీవల బ్యాంకును సందర్శించిన ఖాతాదారులు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.
కాగా, ఇటీవల ఆ బ్యాంకు బ్రాంచ్ సీనియర్ అధికారి ఒకరు కరోనా లక్షణాలతో మృతి చెందారు. తాజాగా, బ్యాంకులో ఏకంగా 38 మంది వైరస్ బారినపడటం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో బ్యాంకు మొత్తాన్ని శానిటైజ్ చేశారు. సోమవారం నుంచి తిరిగి బ్యాంకును ప్రారంభిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Next Story