పరారైన కరోనా పేషెంట్లు దొరికిన్రు

by  |
పరారైన కరోనా పేషెంట్లు దొరికిన్రు
X

దిశ, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రి నుంచి పరారైన పేషెంట్లలో ముగ్గురి ఆచూకీ లభ్యమైంది. ఈ ముగ్గురిని అధికారులు పట్టుకున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరి రిమ్స్ కు తరలించారు. మిగతా వ్యక్తిని ఇంద్రవెల్లిలోని హోం ఐసోలేషన్ కు తరలించారు. నిన్న కోవిడ్ వార్డు నుంచి 10 మంది పేషెంట్లు పరారైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అధికారులు వీరి కోసం గాలిస్తున్న విషయం విధితమే.


Next Story

Most Viewed