- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. కడప జిల్లా పెండ్లిమర్రికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. పెండ్లిమర్రిలో శానిటైజర్ తాగి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతులు చెన్నకేశవు, ఓబులేసు, భీమారెడ్డిగా గుర్తించినట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి పలువురు మృతిచెందిన విషయం తెలిసిందే.
Next Story