- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో :
ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 28 నుంచి నిర్వహించనున్నట్లు తెలుగు యూనివర్సిటీ శనివారం ప్రకటించింది. ఎంసీజే, ఎంసీఏ, ఎంఏ, బీఎఫ్ఏ కోర్సుల ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు హాజరు కావాలని యూనివర్సిటీ సూచించింది.
అలాగే, కొవిడ్ పాజిటివ్ ఉన్న విద్యార్థులు పరీక్షలకు హాజరు కావొద్దని, వారికి మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని పరీక్షల విభాగం అధికారులు వెల్లడించారు. విద్యార్థుల సందేహాలు, పరీక్షల టైం టేబుల్ కోసం www.teluguuniversity.ac.inను సంప్రదించవచ్చని తెలిపారు.
Next Story