- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: హైదరాబాద్ నగరంలో నాగోల్ – రాయదుర్గం మార్గంలోనూ మెట్రో రైలు మంగళవారం రాకపోకలు సాగించింది. సోమవారం మియాపూర్- ఎల్బీనగర్ మార్గంలో మెట్రో 19వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసింది తెలిసినదే. అయితే, మంగళవారం నాగోల్ నుంచి రాయదుర్గం వరకు నడిచిన మార్గంలో మొత్తం ప్రయాణికులు 9వేల మంది రాకపోకలు సాగించారు. మియాపూర్-ఎల్బీనగర్కు మొత్తం 17వేల మంది ప్రయాణించారు. మొత్తం రెండు కారిడార్లలో 26వేల మంది ప్రయాణం సాగించారు. 240 ట్రిప్పులుగా రైళ్ళు నడిచాయి. ప్రతి 5నిమిషాలకు మెట్రో సౌకర్యం అందించింది సంస్థ.
Next Story