తెలంగాణలో కరోనా కల్లోలం

by  |
తెలంగాణలో కరోనా కల్లోలం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,398 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారినపడి తాజాగా 11 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,83,866కి చేరాయి. మొత్తం మరణాల సంఖ్య 1,091 చేరాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 30,334 కు చేరాయి. వైరస్ నుంచి కోలుకుని ఇప్పటివరకూ 1,52,441 మంది డిశ్చార్జి అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 316 కేసులు నమోదు అయ్యాయి.


Next Story