హంద్వారాలో ఇద్దరు ఉగ్రవాదులను..

by  |
హంద్వారాలో ఇద్దరు ఉగ్రవాదులను..
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు హతమార్చాయి. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ లోని హంద్వారాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు.


Next Story

Most Viewed