- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: బైక్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా కడెం మండలంలో బుధవారం ముగ్గురు యువకులు కలిసి ఓ బైక్ పై వెళ్తున్నారు. ఉడుంపూర్ గ్రామ శివారులో రాగానే ఆ బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.
దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన పలువురు స్థానికులు ఆ యువకుడిని ఆస్పత్రకి తరలించారు.
Next Story