- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- లోక్సభ ఎన్నికలు-2024
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: విద్యుత్ స్తంభానికి బైక్ ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం పురానాపుల్ లో బైక్ పై ఇద్దరు యువకులు వెళ్తున్నారు. అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. దీంతో ఆ యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించారు.
Next Story