పెద్దపల్లిలో ఇద్దరు దుర్మరణం.. ఎలాగంటే..?

by  |
పెద్దపల్లిలో ఇద్దరు దుర్మరణం.. ఎలాగంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంథని శివారులో బొలెరో వాహనాన్ని నేడు ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed