- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వరదలు సృష్టించిన బీభత్సం వలన ఒడిశాకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు వరదల ధాటికి 17మంది మృతి చెందారు. అంతేకాకుండా వరదల కారణంగా 10,382 ఇళ్లు ధ్వంసమైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్దారించింది.
మొత్తం మీద 20 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నట్లు ఒడిశా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. వదరల్లో ఇళ్లు కోల్పోయిన వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపులకు తరలించి వారి బాగోగులు చూస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Next Story