- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : అయోధ్య రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని మనదేశంలోని ప్రజలే కాకుండా, విదేశాల్లోని ప్రజలు కూడా చాలా మంది వీక్షించారు. ఆగష్టు 5న జరిగిన రామమందిరం భూమి పూజ మహాఘట్టం భారత ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే.
అయితే, ఆ కార్యక్రమాన్ని ఎందరు వీక్షించారనే విషయాన్ని తాజాగా ప్రసార భారతి సీఈవో శశి ఎస్ వెంపటి శనివారం ప్రకటించారు. సుమారు 16కోట్ల మందికి పైగా ప్రజలు టీవీల ద్వారా వీక్షించినట్లు తేలింది. ఈ మొత్తం కార్యక్రమం ద్వారా 700కోట్ల నిమిషాల ఫ్యూయర్ షిప్ లభించినట్లు తెలుస్తోంది. మరికొందరు మొబైల్స్, లాప్ట్యాప్, ట్యాబ్స్ ద్వారా చూడగా వారి లెక్క తెలియాల్సి ఉంది.
Next Story