ఖ‌మ్మంలో కొత్త‌గా 125 క‌రోనా కేసులు

by  |
ఖ‌మ్మంలో కొత్త‌గా 125 క‌రోనా కేసులు
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ఖ‌మ్మం జిల్లాలో బుధ‌వారం కొత్త‌గా 125 క‌రోనా పాజిటివ్ కేసులు నమోద‌య్యాయి. 390 మందికి ఆర్‌టీఏ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 125 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్టుగా ఖ‌మ్మం వైద్యాధికారులు తెలిపారు. ఖ‌మ్మం జిల్లా ఆస్ప‌త్రి ఐసోలేష‌న్ వార్డులో 73 మంది చికిత్స పొందుతుండ‌గా, ఖ‌మ్మం రూర‌ల్ మండ‌లం మ‌ద్దులప‌ల్లి కోవిడ్-19 ప్ర‌త్యేక చికిత్స కేంద్రంలో 37 మంది చికిత్స పొందుతున్న‌ట్లు తెలిపారు.



Next Story