- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా మనూరు మండలం అతిమేల్ గ్రామానికి చెందిన 108 ఏళ్ళ కొంగరి పెద్ద సంగారెడ్డి గురువారం మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ మధ్యాహ్నం మరణించినట్టు కుటుంబీకులు తెలిపారు. దీంతో ఆయన మరణవార్త విన్న సన్నిహితులు ఆత్మహత్యకు శాంతిచేకూరాలని కోరుతున్నారు. అంత్యక్రియలు రేపు అతిమేల్లో నిర్వహించనున్నట్టు కుటుంబీకులు, గ్రామస్తులు చెప్పారు.
Next Story