- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ :
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో సుమారు 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. పాత బస్టాండ్ సమీపంలోని 42వ రేషన్ దుకాణంలో బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తుండగా గమనించిన స్థానికులు వ్యాన్ను అడ్డుకున్నారు.
ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు చేరవేయంతో వెంటనే రంగంలోకి దిగిన వారు అక్రమంగా నిల్వచేస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన నిందితులపై కేసు నమోదు చేశారు.
Next Story