- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు కరోనా బారిన పడ్డారు. దాదాపు 10 మంది ఖైదీలకు పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు జైలు అధికారులు తెలిపారు.
దీంతో వారిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కాగా, ఏపీ వ్యాప్తంగా వైరస్ విజృంభిస్తోంది. ప్రతి రోజు 10 వేల కొత్త కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 1,86,461కు చేరాయి.
Next Story